
తాజా వార్తలు
1. IND vs NZ : మూడోరోజు ఆధిక్యం టీమ్ఇండియాదే.. కానీ చివర్లో కాస్త తడబాటు
కివీస్ను కట్టడి చేసి స్వల్ప ఆధిక్యం సాధించామన్న ఆనందం టీమ్ఇండియాకు కాసేపు కూడా లేదు. 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (1)ను కివీస్ బౌలర్ జేమీసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. జేమీసన్కిది 50వ టెస్టు వికెట్ కావడం విశేషం. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. దీంతో ఇప్పటివరకు టీమ్ఇండియా 63 పరుగుల లీడ్లో కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. Omicron: దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు..!
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన దేశాలు.. మళ్లీ ప్రయాణ ఆంక్షల బాటపట్టాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో ప్రయాణికులకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు బయటపడుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ బయటపడగానే నెదర్లాండ్స్ ప్రభుత్వం ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Omicron strain: ‘దక్షిణాఫ్రికా నుంచి వచ్చారా.. క్వారంటైన్లో ఉండండి’
3. Center: రైతు సమస్యలు వినేందుకు కమిటీ..కేంద్రం కీలక ప్రకటన
రైతు సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. దానికింద పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర వంటి పలు సమస్యలపై చర్చించనున్నారు. ఈ కమిటీలో రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా భాగమవుతారని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. రైతు సమస్యలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారని తోమర్ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సింపథీ పని చేయదు.. అందుకోసం ఆయన ఏడ్చేశారంటే నమ్మను: ఉండవల్లి
ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైకాపా మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ స్పందించారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఓ డ్రామాగా తాను భావించడంలేదన్నారు. అయితే ఆయన అంతగా స్పందించాల్సిన అవసరమూ లేదని అభిప్రాయపడ్డారు. మంత్రుల మాటలు పూర్తి అవాస్తవమని రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు కేవలం సానుభూతి కోసమే అలా చేశారని అందరూ భావిస్తున్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* AP News: పాలనలో సీఎం జగన్ పెద్ద ఫెయిల్యూర్: ఉండవల్లి
5. corona virus: ఆ కాలేజీలో 281మంది విద్యార్థులకు కరోనా!
కర్ణాటక వాణిజ్య నగరి ధార్వాడలోని ఎస్డీఎం వైద్య కళాశాల ప్రాంగణం కరోనాతో హడలిపోతోంది. ఈ కళాశాలలో కొత్తగా మరో 77మందికి వైరస్ సోకింది. దీంతో ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 281కి చేరింది. కేసులు పెరుగుతుండటంతో కళాశాలలో కొత్త అడ్మిషన్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కళాశాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల్ని మూసివేశారు. కొవిడ్ నెగెటివ్ వచ్చిన వారిని డిశ్చార్జి చేయనున్నారు. కొవిడ్ సోకినవారిలో అత్యధికులు టీకా రెండు డోసులూ తీసుకున్నవారే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. TS News: వరి కొనకపోతే తెరాస, భాజపాకు ఉరే : రేవంత్రెడ్డి
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ పోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో వినతి పత్రాలు, కల్లాల్లో కాంగ్రెస్ పేరిట నిరసనలు తెలిపిన ఆ పార్టీ వరి దీక్ష పేరుతో మరోసారి ఆందోళన చేపట్టింది. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్లో రెండ్రోజుల పాటు దీక్ష కొనసాగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడుతూ... ధాన్యం రాశుల వద్ద చనిపోయిన రైతులకు కనీసం రైతు బీమా కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న కేసీఆర్.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* TS News: కాంగ్రెస్ వరిదీక్షలో ఆసక్తికర సన్నివేశం!
7. Omicron: జిన్ పింగ్కు ఇబ్బంది కలగకూడదని.. ఒమిక్రాన్ అని పేరు పెట్టారట..!
దశలవారీగా కరోనా వైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచం.. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. ఈ లోపే దక్షిణాఫ్రికా నుంచి ఒమిక్రాన్ (Omicron) రూపంలో మహమ్మారి కొత్త అవతారం ఎత్తింది. వెలుగుచూసిన రెండు రోజుల్లోనే ఆసియా, ఐరోపా ఖండాలకు విస్తరించింది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్పై ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ మొదట వెలుగుచూసిన రకానికి ఇప్పటికి పలు మార్పులు చోటుచేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. AP News: చర్చిలకు ఎంపీల్యాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక ఏదీ?: కేంద్రం
ఆంధ్రప్రదేశ్లో చర్చిలకు ఎంపీ ల్యాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరోసారి ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వశాఖ డైరెక్టర్ రమ్య ఏపీ సీఎస్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ పంపారు. ఎంపీలకు ఏటా ఇచ్చే నిధుల్లో రూ.40లక్షలకు పైగా నిధుల్ని ఎంపీ నందిగామ సురేశ్ చర్చిలకు వినియోగించినట్టుగా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రెండు నెలల క్రితం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు పీఎంవోకు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* AP News: జగన్ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం కాదు: వెంకట్రామిరెడ్డి
9. Pragyajaiswal: ప్రగ్యా ప్రమేయం లేకుండానే బంపర్ ఆఫర్ చేజారిందా?
కెరీర్లో విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు నటి ప్రగ్యాజైశ్వాల్. ప్రస్తుతం ‘అఖండ’ ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా పాల్గొంటున్న ప్రగ్యా గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అనుకోని కారణాల వల్ల తన ప్రమేయం లేకుండానే ఓ బంపర్ ఆఫర్ చేజారిందట. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్ శర్మ కీలకపాత్ర పోషించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? వార్షిక రుసుములు లేని కార్డులివే..!
ఆర్థిక అవసరాలు తీర్చడంలోనూ, వస్తు, సేవల చెల్లింపులకు అనుకూలంగా ఉన్నందున క్రెడిట్కార్డులు ప్రజల ఆదరణ పొందుతున్నాయి. తెలివిగా ఉపయోగించడం వల్ల క్రెడిట్ స్కోరు మెరుగుపర్చుకోవచ్చు. ఆఫర్లు, క్యాష్బ్యాక్లు, రివార్డు పాయింట్లను అందిపుచ్చుకోవచ్చు. అవాంతరాలు లేకుండా ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లో లావాదేవీలు చేసేందుకు వీలున్నందున అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు కూడా క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మరిన్ని
Akhanda: కొవిడ్ వచ్చినా.. దేవుడే దిగి వచ్చినా తెలుగు సినిమా.. ప్రేక్షకుడు ‘తగ్గేదేలే’
TS News: సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత
Covid-19: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్.. కొత్త వేరియంట్పై అనుమానం!
suresh babu: ప్రభుత్వాలు ఆదుకున్నది శూన్యం.. థియేటర్నే నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏంటి?
గో ఫస్ట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులకు తప్పిన ముప్పు!
Sabarimala: శబరిమలకు వచ్చే చిన్నారులకు ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరి కాదు
AP News: ఏపీలో మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన?.. 25కు పెరగనున్న జిల్లాలు
International flights: తొందరపడొద్దు.. అంతర్జాతీయ విమానాలపై మరోసారి ఆలోచించండి
Manchu Vishnu: ఆ ఆస్పత్రుల్లో ‘మా’ సభ్యుల చికిత్సకు రాయితీ: మంచు విష్ణు
Kishanreddy: కుటుంబ పార్టీలు దేశానికి, ప్రజా స్వామ్యానికి ప్రమాదకరం: కిషన్రెడ్డి
Nawab Malik: నన్నూ.. అనిల్ దేశ్ముఖ్లాగే ఇరికించాలని చూస్తున్నారు
Ap News: రూ.40కోట్ల సుపారీపై ఈడీ విచారణకు డిమాండ్ చేయాలి: తెదేపా ఎంపీలతో చంద్రబాబు
Param Bir Singh: ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్కు సీఐడీ సమన్లు
Omicron: మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి.. బయటపడుతున్న కొత్త వేరియంట్ కేసులు
Farm Laws: తొలి రోజే సాగు చట్టాల రద్దు బిల్లు.. ట్రాక్టర్ ర్యాలీపై రైతులు వెనక్కి
TS News: ఆసుపత్రి నుంచి సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి డిశ్ఛార్జ్
IND vs NZ : ఆధిక్యం టీమ్ఇండియాదే.. కానీ చివర్లో కాస్త తడబాటు
IND vs NZ: అక్షర్ ఐదు వికెట్ల ప్రదర్శన.. భారత్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
Rajasthan: ఆరుగురు అక్కాచెల్లెళ్లకు పెళ్లిచేసి.. గుర్రాలపై ఊరేగించి..!
AP News: చర్చిలకు ఎంపీల్యాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక ఏదీ?: కేంద్రం
AP News: జగన్ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం కాదు: వెంకట్రామిరెడ్డి
Tamilnadu Rain: తమిళనాడులో మళ్లీ భారీవర్షాలు.. ఎనిమిది మంది మృతి!
Omicron strain: ‘దక్షిణాఫ్రికా నుంచి వచ్చారా.. క్వారంటైన్లో ఉండండి’
Pragyajaiswal: ప్రగ్యా ప్రమేయం లేకుండానే బంపర్ ఆఫర్ చేజారిందా?
IND vs NZ: లేథమ్ సెంచరీ మిస్.. కివీస్ నడ్డివిరిచిన అక్షర్ పటేల్
Omicron: జిన్ పింగ్కు ఇబ్బంది కలగకూడదని.. ఒమిక్రాన్ అని పేరు పెట్టారట..!
భర్త.. భార్యను కొట్టడం కరెక్టేనా..? భారత మహిళల సమాధానమేంటంటే..?
Winter session: ఆ రోజున పార్టీ ఎంపీలందరూ సభకు రావాల్సిందే.. విప్ జారీ చేసిన భాజపా
Trivikram: మంత్రి గారూ.. త్రివిక్రమ్కు ట్విటర్ ఖాతా లేదండి..!
Modi: ఒమిక్రాన్ కలవరం.. ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ
Puneeth Rajkumar: పునీత్ మరణించే వరకూ ఆ విషయం ఎవరికీ తెలీదు: రాజమౌళి
IND vs NZ: లేథమ్ సెంచరీ చేస్తే.. టీమ్ఇండియా డీఆర్ఎస్ రద్దు చేయమంటుందేమో! : జిమ్మీ నీషమ్
Road Accident: 120 కి.మీ.స్పీడ్తో చెట్టును ఢీకొన్న కారు..ముగ్గురు అన్నదమ్ముల మృతి
Weather Forecast: నేడూ రేపూ తెలంగాణలో మోస్తరు.. రాయలసీమలో భారీ వర్షాలు!
వలస జీవికి ఎంత కష్టం.. కాలి నడకన హైదరాబాద్ నుంచి అస్సాంకు పయనం
Bigg boss telugu 5: సిరి మీ అమ్మకు నువ్వైనా చెప్పు.. గేమ్ను గేమ్గా ఆడండి
TS News: ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉత్కంఠ.. తెరాసకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి
IND vs NZ: సునీల్ గావస్కర్ ఏం చెప్పాడంటే..! : శ్రేయస్ అయ్యర్
Tim Southee: పాత బంతితో స్వింగ్ రాబట్టేందుకు కష్టపడ్డా: టిమ్ సౌథీ
TS News: తెరాస, కాంగ్రెస్ నుంచి 25 మంది టచ్లో ఉన్నారు: తరుణ్ చుగ్
Social Look: ప్రియాంక- నిక్జొనాస్ రొమాంటిక్ స్టిల్.. అదిరిన కీర్తి టోపీ స్టైల్
Kim: కిమ్ను కాపీ కొడతారా..? లెదర్ కోట్పై ఉత్తర కొరియా నిషేధం!
Rahul Chahar: అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం.. సన్గ్లాసెస్ను విసిరికొట్టిన టీమ్ఇండియా బౌలర్
Manchu Lakshmi: మంచు లక్ష్మి, సుధీర్ల ‘హగ్’ వార్.. చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే!
Ts News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు: మంత్రి నిరంజన్రెడ్డి
AP News: కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది: ఎంపీ విజయసాయిరెడ్డి
Chandrababu: కష్టపడి పనిచేసే వారికే టికెట్లు.. షో చేసే వారిని పక్కన పెడతా: చంద్రబాబు
Afghanistan: అఫ్గాన్లో దిగజారిన శాంతిభద్రతలు.. వెంట ఆయుధాలకు అనుమతి!
IND vs NZ: కోచ్కిచ్చిన మాటను నిలబెట్టుకున్నా: శ్రేయస్ అయ్యర్