
ఆంధ్రప్రదేశ్
ఆచార్య సత్యేంద్ర దాస్
అయోధ్య (యూపీ): ఈసారి ఎన్నికల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీ చేయకపోవడం మంచి నిర్ణయమని, లేని పక్షంలో ఆయన తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి వచ్చేదని అయోధ్య తాత్కాలిక రామాలయం ప్రధాన పురోహితుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. ‘‘శ్రీరాముడిని అడిగిన తర్వాతే నేను యోగికి ఈ సలహా ఇచ్చాను’’ అని చెప్పారు.
మరిన్ని
AP News: జీవితాంతం సమ్మెలో ఉండరు కదా.. చర్చకు రావాల్సిందే: మంత్రి పేర్ని నాని
సిద్ధూకు మంత్రి పదవి కోసం పాక్ ప్రధాని లాబీయింగ్: అమరీందర్
ఆంధ్రప్రదేశ్ నుంచి 31.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
విద్వేషాలను రెచ్చగొట్టే నిందితుడిని కేంద్రమంత్రి పరామర్శించడమేంటి?
Chandrababu: గుడివాడ క్యాసినోపై జాతీయ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు