
దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
ఈనాడు, అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సోమవారం దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆది, సోమ రెండు రోజుల్లోనే నాలుగున్నర లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో సాయంత్రం 5గంటలకు వేదసభ నిర్వహించి, వేదపండితులను సత్కరించారు. మంగళవారం అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకలు బుధవారం ముగియనున్నాయి.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి
-
Politics News
జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్ల పరిణయం