
పరిహారం చెల్లింపులో అక్రమాలు
హైకోర్టులో భూములిచ్చిన రైతుల వ్యాజ్యం
మంత్రి విడదల రజిని సహా పలువురికి నోటీసులు
ఈనాడు, అమరావతి: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో స్థలాలిచ్చేందుకు తమనుంచి సేకరించిన భూమికి పరిహారాన్ని సక్రమంగా చెల్లించలేదంటూ రైతులు దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న చిలకలూరిపేట వైకాపా ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఆమె అనుచరులు మల్లెల రాజేష్నాయుడు, గడిపూడి గోపి, జంపని నాగమల్లేశ్వరరావు, దశరథరామయ్య, ప్రత్తిపాటి శేషయ్యతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. పరిహారం కోసం ఈ ఏడాది మార్చి 28న పిటిషనర్లు ఇచ్చిన వినతిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని రెవెన్యూశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.
మరిన్ని
Andhra News: ఇల్లు కూల్చివేత.. పోలీస్స్టేషన్ వద్ద వర్షంలో తడుస్తూ వృద్ధురాలి నిరసన
Kishan Reddy: ప్రభుత్వాలు చేయలేనివి.. సత్యసాయి చేశారు: కిషన్రెడ్డి
హెచ్ఎంపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఉపాధ్యాయుల డిమాండ్
Honeytrap: వైకాపా నాయకురాలి హనీట్రాప్.. వీడియోలు, ఫొటోలు చూసి అవాక్కైన పోలీసులు!
‘తమ్ముడూ అదీప్రాజ్.. జగనన్నను తిడుతున్నారు.. తక్షణమే రావాలి’


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana Assembly: 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
-
Sports News
Rohit-Virat: రోహిత్, విరాట్.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్లో ఆడడం కష్టమే..!: వసీం జాఫర్
-
Movies News
Kangana Ranaut: కియారా-సిద్ధార్థ్ వివాహం.. కంగన పొగడ్తల వర్షం
-
World News
Chile: చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి
-
Politics News
Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టులో కంగారు మొదలైంది..: మహమ్మద్ కైఫ్