
యాదాద్రి ఆలయానికి రికార్డుస్థాయి ఆదాయం
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: కార్తిక మాసంలో యాదాద్రి ఆలయానికి రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. ఆలయ ఉద్ఘాటన తర్వాత భక్తుల రాక గణనీయంగా పెరగడం ఇందుకు కారణం. గతేడాది కార్తిక మాసంలో రూ.7.35 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.14.66 కోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు