
ఐఐటీహెచ్ పీఆర్వోకు పీఆర్సీఐ అవార్డు
ఈనాడు, సంగారెడ్డి: ఐఐటీ హెచ్ పీఆర్వో మిథాలీ అగర్వాల్కు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డు దక్కింది. డిజిటల్ మార్కెటింగ్కు సంబంధించి ఫ్యూచర్ రెడీ విభాగంలో ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో కోల్కతాలో నిర్వహించిన 16వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్లో.. పశ్చిమబెంగాల్ వ్యవసాయశాఖ మంత్రి సోవన్దేబ్ ఛటోపాధ్యాయ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నట్లు బుధవారం ఆమె తెలిపారు. ప్రజాసంబంధాల రంగంలో మహిళల కోసం ప్రారంభించిన ‘ఆద్విక’ మేగజీన్కు ఆమె సంయుక్త ఎడిటర్గానూ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మిథాలీ అగర్వాల్కు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్మూర్తి అభినందించారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు