
కాగజ్నగర్ అడవుల్లో కెమెరాకు చిక్కిన చిరుతలు
కాగజ్నగర్, న్యూస్టుడే: కుమురంభీం జిల్లాలో మొన్నటి వరకు పులులు హడలెత్తించాయి. వారం క్రితం రైతును చంపిన ఏ3 పులి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోకి వెళ్లినట్లు అధికారులు నిర్ధారించారు. కాగజ్నగర్ అటవీప్రాంతంలో పులులతో పాటు చిరుతల సంఖ్య కూడా పెరిగినట్లు ఇటీవల ట్రాప్ కెమెరాల్లో చిక్కిన దృశ్యాలతో స్పష్టమవుతోంది. అటవీ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాల్లో ఈ నెల 9, 10 తేదీల్లో మూడు చిరుతల సంచారం నమోదైంది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు
-
Sports News
Sunil Gavaskar: బ్రిస్బేన్ పిచ్ గురించి మాట్లాడరేం?
-
Politics News
Bhuma Akhila Priya: నంద్యాల ఎమ్మెల్యే ఇన్సైడర్ ట్రేడింగ్: భూమా అఖిలప్రియ