బ్రేకింగ్
18 Jan 2022 | 09:46 IST
స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయి. కొద్ది సేపటికే అమ్మకాలు వెల్లువెత్తడంతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:40గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 115.18 పాయింట్లు నష్టపోయి 61,193.73 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 41.00 పాయింట్ల నష్టంతో 18,267.10 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 74.38గా ఉంది. సన్ఫార్మా, టెక్మహీంద్రా, టైటాన్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎంఅండ్ఎం, ఇన్ఫీ, మారుతీ, టాటా స్టీల్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
- గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
- యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
- లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
- జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
- నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
- ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
- గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే