బ్రేకింగ్
21 Jan 2022 | 09:49 IST
నష్టాల్లో మార్కెట్లు.. 18వేల దిగువకు నిఫ్టీ
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:44గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 476.93 పాయింట్లు నష్టపోయి 58,987.69 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 135.05 పాయింట్ల నష్టంతో 17,621.95 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 74.51గా ఉంది. పవర్గ్రిడ్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎన్టీపీసీ, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, టాటాస్టీల్, మారుతీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, విప్రో షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
- ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
- శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
- టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
- సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
- పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం