బ్రేకింగ్
22 Jan 2022 | 16:59 IST
ఐపీఎల్ అభిమానులకు చేదువార్త
దిల్లీ: ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు చేదువార్త. ఈ ఏడాది ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కరోనా విజృంభణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే, ఐపీఎల్-2022 టోర్నీ భారత్లోనే నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే ఐపీఎల్ మ్యాచ్లన్నీ ముంబయిలోనూ అవసరమైతే పుణెలోనూ నిర్వహించాలని యోచిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మీ పిల్లల్ని కేవీల్లో చేర్పిస్తారా? ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది..
- రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
- 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
- Vijaysai Reddy: ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఘోర అవమానం
- మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
- ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
- ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
- జగన్పై ఒంటరిగానే నా పోరాటం
- భారాసకు భారీ షాక్