బ్రేకింగ్

breaking
22 Jan 2022 | 16:59 IST

ఐపీఎల్‌ అభిమానులకు చేదువార్త

దిల్లీ: ఐపీఎల్‌ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్‌ అభిమానులకు చేదువార్త. ఈ ఏడాది ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కరోనా విజృంభణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే, ఐపీఎల్‌-2022 టోర్నీ భారత్‌లోనే నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే ఐపీఎల్‌ మ్యాచ్‌లన్నీ ముంబయిలోనూ అవసరమైతే పుణెలోనూ నిర్వహించాలని యోచిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.

మరిన్ని

తాజా వార్తలు