బ్రేకింగ్
23 Jan 2022 | 10:33 IST
AP: జనవరి నుంచే కొత్త పే స్కేళ్లతో జీతాలు..
అమరావతి: కొత్త పేస్కేళ్లతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ పీఆర్సీ ప్రకారం జనవరి జీతాలు చెల్లించేలా బిల్లులు తయారీకి ఆదేశించింది. ఈమేరకు డ్రాయింగ్ డిస్బర్స్మెంట్, ట్రెజరీ, సీఎఫ్ఎంఎస్ అధికారులకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు ఇచ్చారు. ‘‘ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్ను అనుసరించి బిల్లుల చెల్లించాలి. 2018 జులై 1 నుంచి 2021 డిసెంబర్ 31వరకు సర్వీస్ గణించాలి. కొత్త సాఫ్ట్వేర్ మాడ్యూల్లో బిల్లులు అప్లోడ్ చేయాలి. ఎల్లుండిలోగా ప్రక్రియ పూర్తి చేసి.. డీడీవోలకు కొత్త పే రూల్స్ అందుబాటులో ఉంచాలి’’ అని అధికారులకు సూచించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- మోహిత్.. చెత్త రికార్డు
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..