బ్రేకింగ్
23 Jan 2022 | 14:27 IST
కొన్ని చోట్ల ఒమిక్రాన్ సబ్వేరియంట్: కేంద్రం
దిల్లీ: భారత్లో సామాజిక వ్యాప్తి దశలో ‘ఒమిక్రాన్’ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. కొన్ని చోట్ల ఒమిక్రాన్ సబ్వేరియంట్ BA.2 వంశక్రమం గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. కొత్త కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్వే ఉన్నాయని.. చాలావరకు నమోదైన కేసుల్లో స్వల్ప స్థాయిలో లక్షణాలు ఉంటున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, థర్డ్వేవ్లోనూ ఆసుపత్రిలో చేరికలూ, ఐసీయూ కేసులు పెరిగినట్లు తెలిపింది. కొవిడ్ రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని కేంద్రం సూచించింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
- వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
- చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
- ‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
- నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
- నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
- పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
- అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!