బ్రేకింగ్
25 Jan 2022 | 12:28 IST
కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: TS హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. ‘‘ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తోంది. 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో కరోనా తీవ్రతకు ఇదే నిదర్శనం’’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనికి ఏజీ ప్రసాద్ సమాధానమిస్తూ.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మాస్కులు, భౌతికదూరం అమలు కాకపోవడం దురదృష్టకరమని ఈసందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. పరిస్థితి వివరించేందుకు తదుపరి విచారణకు డీహెచ్ హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
- గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
- అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
- రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
- మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
- గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
- వైకాపా అభ్యర్థికి చేదు అనుభవం: ర్యాలీ ఆలస్యం.. మించిపోయిన నామినేషన్ సమయం!
- లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!