బ్రేకింగ్
25 Jan 2022 | 12:53 IST
AP PRC: జీవోలు రద్దు చేసేవరకు చర్చల్లేవ్..
అమరావతి: ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలా.. వద్దా అన్న అంశంపై పీఆర్సీ సాధన సమితి నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. బండి శ్రీనివాస్, బొప్పరాజు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి భేటీకి హాజరయ్యారు. సమావేశం అనంతరం పీఆర్సీ సాధన సమితి నేతలు మీడియాతో మాట్లాడారు.. ‘‘ ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదనుకుంటున్నాం. జీవోలు రద్దు చేయాలని.. ఈమేరకు మంత్రుల కమిటీకి లేఖ రాయాలని నిర్ణయించాం’’ అని తెలిపారు. మరోవైపు ఉద్యోగసంఘాల నేతలతో చర్చించేందుకు మంత్రుల కమిటీ సచివాలయానికి చేరుకుంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- లక్ష్మి కొడుకు.. కలెక్టర్ అయ్యిండు!
- కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
- సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
- కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
- ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
- భార్యా.. తనా? తేల్చుకోలేకపోతున్నా!
- సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
- ‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
- ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్