బ్రేకింగ్
25 Jan 2022 | 18:28 IST
‘‘జీవన్రెడ్డిని ఓడించకపోతే నా పేరు అర్విందే కాదు’’
నిజామాబాద్: నందిపేట్ మండలంలో తనపై జరిగిన దాడి పిరికి పందల చర్యని ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేస్తానని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని 50 వేల మెజారిటీతో ఓడిస్తానని వెల్లడించారు. ‘‘ఎన్నికల్లో జీవన్రెడ్డిని ఓడించకపోతే నా పేరు ధర్మపురి అర్విందే కాదు.. ఇది నా సవాల్. తెరాసను రాజకీయంగా ఎదుర్కొంటా. సెల్ఫోన్లతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతాం. నాపై జరిగిన దాడిలో పోలీసు కమిషనర్ పాత్ర ఉంది’’ అని అర్వింద్ ఆరోపించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
- 5-9... 9-5 ఈ ట్రెండేంటో తెలుసా!
- చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
- డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
- ‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
- నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
- యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
- ‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
- ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
- ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ