బ్రేకింగ్
04 Feb 2022 | 11:13 IST
నీట్ పీజీ పరీక్ష వాయిదా
దిల్లీ: నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 12వ తేదీ నుంచి నీట్ పీజీ పరీక్ష జరగాల్సి ఉంది. మరోవైపు నీట్- 2022 నిర్వహణ విషయమై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్ష తేదీ వాయిదా వేయాలని కోరుతూ.. ఆరుగురు వైద్య విద్యార్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
- ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
- ఇదీ గుండెపోటే
- గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
- ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
- మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
- టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
- నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
- రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?