బ్రేకింగ్
10 Feb 2022 | 20:26 IST
హిజాబ్ వివాదం.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
చెన్నై: హిజాబ్ వివాదం నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశం ముఖ్యమా, మతం ముఖ్యమా అని ప్రశ్నించింది. ఇది ఒకే దేశమా, లేక మతం ఆధారంగా విభజనకు గురైందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయాల్లోకి హిందువేతరులను నిషేధించాలని మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భారత్ లౌకిక దేశమని గుర్తుంచుకోవాలని సూచించింది. దేశాన్ని మతం పేరుతో విభజనకు కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
- ‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
- జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
- కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
- యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
- వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
- గుజరాత్ ఢమాల్
- గౌతమ్.. నన్ను మన్నించురా...
- ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?