బ్రేకింగ్
29 Mar 2022 | 16:31 IST
రేపు హరీశ్రావు వంతూ వస్తుంది: ఈటల
సిద్దిపేట: తెలంగాణలో బీసీలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని భాజపా నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలో భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బీసీ చైతన్య సదస్సులో ఈటల మాట్లాడారు. బీసీలకు రాష్ట్ర బడ్జెట్లో ₹5,500 కోట్లు పెట్టి ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ ఆలోచనలకు తెలంగాణలో ఓట్లు రాలవని ఎద్దేవా చేశారు. ‘‘₹వేల కోట్ల భూమలు అమ్మి పాలన సాగిస్తున్నారు. తెరాస ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులే సీఎం అవుతారు. నా ఎదుగుదలను ఓర్వలేక తుంచే ప్రయత్నం చేశారు. రేపు హరీశ్రావు వంతు కూడా వస్తుంది’’ అని ఈటల విమర్శించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- లక్ష్మి కొడుకు.. కలెక్టర్ అయ్యిండు!
- కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
- కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
- సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
- ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
- రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
- చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
- ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
- ‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల