బ్రేకింగ్
23 May 2022 | 22:59 IST
మహిళల టీ20: చేతులెత్తేసిన మంధాన సేన..
పుణె: మహిళల టీ20 టోర్నీ తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 164 పరుగుల లక్ష్యాన్ని హర్మన్ప్రీత్ సేన నిర్దేశించింది. అనంతరం లక్ష్య చేధనలో మంధాన జట్టు చతికిలపడిపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 114 పరుగులకే పరిమితమైంది. బ్యాటింగ్లో మంధాన (34) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. రెడ్రీజీయస్(24), మాథ్యూస్(18) తప్పితే అందరూ చేతులెత్తేశారు. హర్మన్ప్రీత్ జట్టు బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లు తీయగా.. అలనా కింగ్ 2, మేఘన సింగ్, సోఫీ తలో వికెట్ పడగొట్టారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
- రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
- గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
- మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
- వైకాపా అభ్యర్థికి చేదు అనుభవం: ర్యాలీ ఆలస్యం.. మించిపోయిన నామినేషన్ సమయం!
- లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
- గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
- యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
- జగన్ భక్త ఐపీఎస్లపై వేటు