బ్రేకింగ్
24 May 2022 | 12:33 IST
‘శేఖర్’ నిర్మాతలు వాళ్లు కాదు: సుధాకర్ రెడ్డి
హైదరాబాద్: ‘శేఖర్’ సినిమాను ఆపేసి అన్యాయం చేశారని ఆ చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి వాపోయారు. ‘‘శేఖర్ సినిమాను నిర్మించింది నేనే. సినిమాలో శివానీ, శివాత్మికల పేరు మాత్రమే ఉన్నాయి. ఆ సినిమాకు వాళ్లు నిర్మాతలు కారు. డిజిటల్ ప్రొవైడర్స్ ఆపేయడం వల్లే సినిమా ఆగిపోయింది. సినిమా ఆపేయాలని కోర్టు ఎక్కడా చెప్పలేదు. డిజిటల్ ప్రొవైడర్లుకు డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నాను. వారే ఈ సినిమాను చంపేశారు. కోర్టు తీర్పు వచ్చాక పరంధామరెడ్డిపై పరువునష్టం దావా వేస్తాను. నాకు కలిగిన నష్టాన్ని పరంధామరెడ్డి ఇస్తారా? డిజిటల్ ప్రొవైడర్లు ఇస్తారా?’’ అని సుధాకర్ ప్రశ్నించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- మోహిత్.. చెత్త రికార్డు
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..