బ్రేకింగ్
29 May 2022 | 11:39 IST
22మంది ఉన్న విమానం మిస్సింగ్!
కాఠ్మాండూ: నేపాల్కు చెందిన ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. పొఖారా నుంచి జామ్సన్కు వెళ్తున్న తారా ఎయిర్లైన్స్ 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానంలో 19మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 9:55గంటల సమయంలో విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు, ముగ్గురు జపనీయులు ఉన్నారు. సిబ్బందితో కలిపి మొత్తం 22మంది ఆ విమానంలో ఉన్నట్లు సమాచారం.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
- ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
- ఇదీ గుండెపోటే
- మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
- ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
- గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
- టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
- గుంటూరు లోక్సభ అభ్యర్థి ఆస్తుల విలువ రూ.5,700 కోట్లు
- చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం