బ్రేకింగ్

breaking
29 May 2022 | 11:39 IST

22మంది ఉన్న విమానం మిస్సింగ్‌!

కాఠ్‌మాండూ: నేపాల్‌కు చెందిన ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. పొఖారా నుంచి జామ్‌సన్‌కు వెళ్తున్న తారా ఎయిర్​లైన్స్​ 9 ఎన్​ఏఈటీ ట్విన్​ ఇంజిన్​ విమానంలో 19మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 9:55గంటల సమయంలో విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు, ముగ్గురు జపనీయులు ఉన్నారు. సిబ్బందితో కలిపి మొత్తం 22మంది ఆ విమానంలో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని

తాజా వార్తలు