బ్రేకింగ్
27 Jun 2022 | 13:24 IST
₹2వేలు వసూలు చేస్తే విమర్శిస్తారా?: జగన్
శ్రీకాకుళం: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలో ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు చదువు అందాలన్నదే నా తపన. మంచి చదువు హక్కుగా అందించాలన్నదే లక్ష్యం. పిల్లలను చదివిస్తే చాలు తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. బాగా చదవాలనే కనీసం 75శాతం హాజరు తప్పనిసరి చేశాం. పాఠశాలలు, టాయిటెట్ మెయింటెనెన్స్ కింద ₹2వేలు వసూలు చేస్తున్నాం.. దానికే విమర్శిస్తారా?’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
- వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
- ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
- నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
- పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
- చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
- నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
- అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’