బ్రేకింగ్
27 Jun 2022 | 19:20 IST
‘అమ్మఒడి’లో ల్యాప్టాప్కు బదులు ట్యాబ్లు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న అమ్మఒడి పథకంలో మరో కోత పడింది. అమ్మఒడిలో నగదుకు బదులుగా ల్యాప్టాప్ ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. బైజూస్తో ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే ట్యాబ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మిది నుంచి 12వ తరగతి చదివే వారికి గతంలో అమ్మఒడికి బదులుగా ల్యాప్టాప్లు ఇస్తామని ప్రకటించడంతో 8,21,655 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే, ల్యాప్టాప్ ధర దాదాపు రూ.26 వేల వరకు ఉండటంతో ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించుకున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
- మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
- వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
- ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
- బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
- మీ పిల్లల్ని కేవీల్లో చేర్పిస్తారా? ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది..
- కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
- అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
- భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ