బ్రేకింగ్
29 Jun 2022 | 20:34 IST
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు
హైదరాబాద్: ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రుల రాక సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు, నిషేదాజ్ఞలు విధించారు. మాదాపూర్ హెచ్ఐసీసీ నోవాటెల్ చుట్టుపక్కల 5 కి.మీ వరకు డ్రోన్లు, పారాగైడర్లు, మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్ల వంటివి ఎగరడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి జులై 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. అలాగే జులై 1 నుంచి 4 వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
- హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
- ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
- రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ