బ్రేకింగ్
02 Jul 2022 | 14:04 IST
వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారు: కేసీఆర్
హైదరాబాద్: మోదీ పాలనలో అవినీతిపరులు పెరిగారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారు. మోదీ.. ఎంత నల్లధనం వెనక్కి తీసుకువచ్చారో చెప్పాలి. నల్లధనం నియంత్రణ కాదు.. రెట్టింపైంది.. ఇదేనా వికాసం. అవినీతి రహిత భారత్ అని పెద్దపెద్ద మాటలు చెప్పారు. నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ₹15లక్షలు ఖాతాలో వేస్తామన్నారు. ఏ ఒక్కరి ఖాతాలోనైనా ₹15లక్షలు పడ్డాయా? మోదీ.. దోస్తులకే తప్ప ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు. మోదీ పాలనలో అన్నీ స్కామ్లే.. అంతా తిరోగమనమే. డాలర్తో పోలిస్తే రూపాయి ఎందుకు పడిపోయింది’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
- మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
- ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
- రాయల్స్.. తగ్గేదేలే
- చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
- గుంటూరు లోక్సభ అభ్యర్థి ఆస్తుల విలువ రూ.5,700 కోట్లు
- ఇదీ గుండెపోటే
- సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
- ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?