బ్రేకింగ్
03 Jul 2022 | 14:02 IST
రేపు సంచలన ప్రకటన చేస్తా: జగ్గారెడ్డి
హైదరాబాద్: రాహుల్గాంధీ పర్యటన తర్వాత కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరు మారలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ‘‘యశ్వంత్ సిన్హా పర్యటనపై ఎమ్మెల్యేలతో రేవంత్ చర్చించలేదు. ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే మాతో చర్చించినట్లు చెప్పారు. గోడకు వేసి కొడుతా అని అవమానపరిచేలా రేవంత్ మాట్లాడుతున్నారు. అలా రెచ్చగొట్టడం వల్లే నేను మీడియా ముందు మాట్లాడాను. రాజకీయ యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలి. రేపు ఒక సంచలన ప్రకటన చేయబోతున్నాను’’ అని జగ్గారెడ్డి వెల్లడించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మీ పిల్లల్ని కేవీల్లో చేర్పిస్తారా? ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది..
- మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
- ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
- Vijaysai Reddy: ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఘోర అవమానం
- జగన్పై ఒంటరిగానే నా పోరాటం
- భారాసకు భారీ షాక్
- 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
- గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
- వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..