- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
బ్రేకింగ్

రేపు సంచలన ప్రకటన చేస్తా: జగ్గారెడ్డి
[14:02]హైదరాబాద్: రాహుల్గాంధీ పర్యటన తర్వాత కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరు మారలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ‘‘యశ్వంత్ సిన్హా పర్యటనపై ఎమ్మెల్యేలతో రేవంత్ చర్చించలేదు. ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే మాతో చర్చించినట్లు చెప్పారు. గోడకు వేసి కొడుతా అని అవమానపరిచేలా రేవంత్ మాట్లాడుతున్నారు. అలా రెచ్చగొట్టడం వల్లే నేను మీడియా ముందు మాట్లాడాను. రాజకీయ యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలి. రేపు ఒక సంచలన ప్రకటన చేయబోతున్నాను’’ అని జగ్గారెడ్డి వెల్లడించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
- Kejriwal: ‘ఆప్ని గెలిపిస్తే..’ గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు
- China: జననాల రేటుపై చైనా కలవరం.. యువ జంటలకు సబ్సిడీలు, పన్ను రాయితీలు..
- IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్కు మంచిది!