బ్రేకింగ్
03 Jul 2022 | 19:31 IST
తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్: మోదీ హామీ
హైదరాబాద్: ప్రాచీన సంస్కృతి, పరాక్రమాల పుణ్యస్థలం తెలంగాణ అని ప్రధాని మోదీ కొనియాడారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన భాజపా సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘భాగ్యనగరంలో అనేక పై వంతెనలు నిర్మించాం. హైదరాబాద్ చుట్టూ ప్రాంతీయ రింగ్రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండు రెట్లు పెరిగాయి. తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం’’ అని మోదీ హామీ ఇచ్చారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
- ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు