బ్రేకింగ్
03 Jul 2022 | 19:37 IST
ఇంగ్లాండ్ ఆలౌట్.. టీమిండియా ఆధిక్యం ఎంతంటే?
బర్మింగ్హామ్: టీమిండియాతో ఐదో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 284 పరుగులకు ఆ జట్టు ఆలౌటైంది. బ్యాటింగ్లో జానీ బెయిర్ స్టో (106) సెంచరీ సాధించాడు. కెప్టెన్ బెన్స్టోక్స్ (25), సామ్ బిల్లింగ్స్ (36) చక్కటి సహకారం అందించారు. సిరాజ్ 4, బుమ్రా 3, షమీ 2, శార్దూల్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 132 పరుగులుగా నమోదైంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
- హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
- ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
- రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్