బ్రేకింగ్
20 Jul 2022 | 12:52 IST
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె
కొలంబో: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యారు. శ్రీలంక పార్లమెంట్లో మొత్తం 225 మంది సభ్యులు ఉండగా.. అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 113 మంది సభ్యులు అవసరం ఉంది. ఈక్రమంలో రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన ఓటింగ్లో అధ్యక్ష పదవి కోసం రణిల్, దులస్ అలహాప్పెరుమా మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఇందులో రణిల్కు 134మంది సభ్యులు మద్దతిచ్చారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
- ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు