బ్రేకింగ్

breaking
20 Jul 2022 | 12:52 IST

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘె

కొలంబో: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో నూతన అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘె ఎన్నికయ్యారు. శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం 225 మంది సభ్యులు ఉండగా.. అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 113 మంది సభ్యులు అవసరం ఉంది. ఈక్రమంలో రహస్య బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఓటింగ్‌లో అధ్యక్ష పదవి కోసం రణిల్‌, దులస్ అలహాప్పెరుమా మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఇందులో రణిల్‌కు 134మంది సభ్యులు మద్దతిచ్చారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని