బ్రేకింగ్
08 Aug 2022 | 16:41 IST
బ్యాడ్మింటన్లో మరో స్వర్ణం.. ఎవరికంటే?
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తన ఖాతాలో మరో స్వర్ణం వేసుకుంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో లక్ష్య సేన్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. మలేసియా ఆటగాడు జె యంగ్తో జరిగిన మ్యాచ్లో లక్ష్య సేన్ 19-21, 21-9, 21-16తో విజయం సాధించాడు. దీంతో 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 57 పతకాలు సాధించింది. అందులో 20 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలున్నాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- మోహిత్.. చెత్త రికార్డు
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..