బ్రేకింగ్

breaking
15 Aug 2022 | 20:43 IST

బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. HYD వాసులు మృతి

బీదర్‌: కర్ణాటకలోని బీదర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను వెనుక నుంచి వచ్చి కారు బలంగా ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని దత్తాత్రేయ ఆలయం దర్శనానికి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా హైదరాబాద్‌లోని బేగంపేట వాసులుగా గుర్తించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని