బ్రేకింగ్

breaking
27 Sep 2022 | 14:22 IST

TS X AP: ఎటూ తెగని ‘విభజన’ పంచాయితీ

దిల్లీ: విభజన సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఏపీకి రైల్వే జోన్‌ ఇవ్వడం సాధ్యం కాదని.. ఈ అంశాన్ని కేంద్ర కేబినెట్‌కు వదిలేయాని హోంశాఖ సూచించింది. రాజధానికి మరో ₹1000 కోట్లు కావాలని ఏపీ కోరగా.. ఇప్పటికే ఇచ్చిన ₹1500కోట్ల ఖర్చుల వివరాలను కోరింది. రాజధానికి శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పటినట్లు ₹29వేల కోట్లు ఇవ్వాలని అడగ్గా.. హోంశాఖ ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఏపీ లేవనెత్తిన ఏ ఒక్క విషయంలోనూ తెలంగాణ అంగీకారం తెలపలేదు. విభజన సమస్యలపై మరోసారి భేటీపై స్పష్టత లేకుండానే సమావేశం ముగిసింది. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని