బ్రేకింగ్
28 Sep 2022 | 08:19 IST
పీఎఫ్ఐపై కేంద్రం నిషేధం
దిల్లీ: పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పై కేంద్రం నిషేధం విధించింది. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడంతోపాటు యువతకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై పీఎఫ్ఐ కార్యాలయాలపై దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్ను కేంద్ర హోంశాఖ చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల పట్నాలో ప్రధాని మోదీ హత్యకు కూడా కుట్ర చేసినట్లు ఆరోపణలన్నాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- లక్ష్మి కొడుకు.. కలెక్టర్ అయ్యిండు!
- కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
- సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
- కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
- ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
- భార్యా.. తనా? తేల్చుకోలేకపోతున్నా!
- సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
- ‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
- ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్