బ్రేకింగ్
28 Sep 2022 | 09:43 IST
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు @ 9:41 AM
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:41గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 348.99 పాయింట్లు నష్టపోయి 56,758.53 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 109.35 పాయింట్ల నష్టంతో 16,898.05 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹81.89గా ఉంది. సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, పవర్గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, టీసీఎస్, మారుతీ, ఐటీసీ, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
- వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
- చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
- ‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
- నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
- నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
- పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
- అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!