బ్రేకింగ్

breaking
28 Sep 2022 | 09:43 IST

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు @ 9:41 AM

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:41గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 348.99 పాయింట్లు నష్టపోయి 56,758.53 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 109.35 పాయింట్ల నష్టంతో 16,898.05 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹81.89గా ఉంది. సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్టీపీసీ, టీసీఎస్‌, మారుతీ, ఐటీసీ, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని