బ్రేకింగ్
29 Sep 2022 | 17:30 IST
AP: 560 గ్రేడ్-2 నియామకాలపై హైకోర్టు స్టే
అమరావతి: రాష్ట్రంలో 560 ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్-2 నియామకాల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు 38వేల మంది అంగన్ వాడీ టీచర్లు పరీక్షలు రాశారు. అయితే, మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే కొందరిని సెలక్ట్ చేసినట్లు ఆరోపణలు రావడంతో హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నియామకాల ప్రక్రియపై స్టే విధించింది. దీనిపై తదుపరి విచారణను 4వారాలకు వాయిదా వేసింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- మోహిత్.. చెత్త రికార్డు
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు