బ్రేకింగ్
30 Sep 2022 | 15:17 IST
‘‘KCR, హరీశ్ మధ్య గొడవలుంటే వాళ్లే చూసుకోవాలి’’
అమరావతి: ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు పెట్టి లోపల వేస్తుందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘‘కేసీఆర్, హరీశ్రావును చూసి మేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏపీలో మూడేళ్లలో వైకాపా ఏం చేసిందో ప్రజలకు తెలుసు. ఎనిమిదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్.. తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి. ఏపీ భవన్లో అధికారిని హరీశ్రావు ఎలా తన్నారో అందరూ చూశారు. హరీశ్రావు, కేసీఆర్ మధ్య గొడవలు ఉంటే వాళ్లే చూసుకోవాలి. ఏపీపై విమర్శలు సరికాదు’’ అని అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
- మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
- వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
- ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
- బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
- కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
- మీ పిల్లల్ని కేవీల్లో చేర్పిస్తారా? ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది..
- అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
- భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ