బ్రేకింగ్
30 Sep 2022 | 22:30 IST
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
అమరావతి: నిరుద్యోగులకు గుడ్న్యూస్. రాష్ట్రంలో 92 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబరు 13 నుంచి నవంబర్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నవంబర్ 2 నుంచి 22 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ల పూర్తి వివరాల కోసం psc.ap.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చని సూచించింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
- జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
- కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
- ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
- యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
- గుజరాత్ను వణికించిన దిల్లీ
- కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
- అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం
- అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్