బ్రేకింగ్

breaking
03 Oct 2022 | 15:36 IST

నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 638.11 పాయింట్లు నష్టపోయి 56,788.81 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 216.25 పాయింట్ల నష్టంతో  16,887.35 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 81.85గా ఉంది. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్ర, రిలయన్స్‌, టీసీఎస్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, టైటన్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, డా.రెడ్డీస్‌ షేర్లు లాభాలతో ముగిశాయి.

మరిన్ని

తాజా వార్తలు