బ్రేకింగ్
03 Oct 2022 | 15:36 IST
నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 638.11 పాయింట్లు నష్టపోయి 56,788.81 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 216.25 పాయింట్ల నష్టంతో 16,887.35 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 81.85గా ఉంది. విప్రో, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్ర, రిలయన్స్, టీసీఎస్, సన్ఫార్మా, టాటా స్టీల్, టైటన్, ఇన్ఫోసిస్, మారుతీ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, డా.రెడ్డీస్ షేర్లు లాభాలతో ముగిశాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
- మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
- ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
- ఇదీ గుండెపోటే
- ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
- చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
- రాయల్స్.. తగ్గేదేలే
- గుంటూరు లోక్సభ అభ్యర్థి ఆస్తుల విలువ రూ.5,700 కోట్లు
- సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు