బ్రేకింగ్
04 Oct 2022 | 09:42 IST
భారీ లాభాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్ +1,081.80
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:39 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 1,081.80 పాయింట్లు లాభపడి 57,869.84 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 307.60 పాయింట్లు లాభపడి 17,194.95 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹81.59గా ఉంది. బీఎస్ఈ సెన్సెక్స్ 30లోని అన్ని షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టాటా స్టీల్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఐటీసీ, మారుతీ, ఇన్ఫీ, విప్రో, ఎల్అండ్టీ.. అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
- ‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
- జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
- గౌతమ్.. నన్ను మన్నించురా...
- కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
- యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
- వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
- గుజరాత్ ఢమాల్
- ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?