బ్రేకింగ్

breaking
04 Oct 2022 | 09:42 IST

భారీ లాభాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్‌ +1,081.80

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:39 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,081.80 పాయింట్లు లాభపడి 57,869.84 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 307.60 పాయింట్లు లాభపడి 17,194.95 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹81.59గా ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30లోని అన్ని షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టాటా స్టీల్‌, టీసీఎస్‌, ఎన్టీపీసీ, ఐటీసీ, మారుతీ, ఇన్ఫీ, విప్రో, ఎల్‌అండ్‌టీ.. అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

మరిన్ని

తాజా వార్తలు