బ్రేకింగ్
05 Oct 2022 | 13:30 IST
భారాసగా తెరాస.. తీర్మానంపై కేసీఆర్ సంతకం
హైదరాబాద్: తెరాస అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. తెరాసను భారత్ రాష్ట్ర సమితి(భారాస)గా మారుస్తున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈమేరకు పేరు మారుస్తూ తెరాస అధినేత ప్రతిపాదించిన తీర్మానానికి సభ్యులు మద్దతు తెలిపారు. అనంతరం ఆ తీర్మానంపై కేసీఆర్ సంతకం చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
- వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
- చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
- ‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
- నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
- నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
- పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
- అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!