బ్రేకింగ్
07 Oct 2022 | 15:57 IST
Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్..
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30.81 పాయింట్లు నష్టపోయి 58,191.29 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 17.15 పాయింట్ల నష్టంతో 17,314.65 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారి 82.33 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. యాక్సిస్ బ్యాంకు, టైటాన్, మారుతీ, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడగా.. నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఐటీసీ, టీసీఎస్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
- గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
- తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..