బ్రేకింగ్
07 Oct 2022 | 17:39 IST
ఇకపై రాత్రి 11 వరకు మెట్రో సేవలు!
హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకే ఉన్న చివరి మెట్రో రైలు సేవలను రాత్రి 11 గంటల వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్) వేళల్లో మార్పులు చేశారు. పొడిగించిన వేళలు ఈనెల 10 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఉదయం ఎప్పటిలాగే 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
- ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
- ఇదీ గుండెపోటే
- మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
- ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
- టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
- గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
- గుంటూరు లోక్సభ అభ్యర్థి ఆస్తుల విలువ రూ.5,700 కోట్లు
- చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం