బ్రేకింగ్
29 Nov 2022 | 15:33 IST
లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 149.77 పాయింట్లు లాభపడి 62,644.49 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 43.30 పాయింట్లు లాభపడి 18,608.90 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 81.73గా ఉంది. నెస్లే, డా.రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్ర, మారుతీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- మోహిత్.. చెత్త రికార్డు
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
- తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
- దిల్లీ గట్టెక్కింది
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న