- TRENDING TOPICS
- K Viswanath
- IND vs AUS
- Yuvagalam
- Budget 2023
బ్రేకింగ్

ఏపీ సీఎస్గా జవహర్రెడ్డి నియామకం
[16:47]అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా కేఎస్ జవహర్రెడ్డి నియమితులయ్యారు. జవహర్ రెడ్డిని సీఎస్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ సమీర్శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి కొత్త సీఎస్గా జవహర్రెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. జవహర్ రెడ్డి ప్రస్తుతం సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పని చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- vani jayaram: ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత
- Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
- USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్కు షాక్..!
- గుండెలపై టాటూ.. వేయించుకుంటేనే ప్రేమా?
- Andhra News: నోరు జాగ్రత్త.. బండికి కట్టి లాక్కుపోతా!.. కోటంరెడ్డికి బెదిరింపులు
- Anand Mahindra: భారత్తో సవాల్ వద్దు: అదానీ షేర్ల పతనం నేపథ్యంలో మహీంద్రా స్పందన
- Hyderabad-Vijayawada: హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఆంక్షలు
- Andhra News: విశాఖ రాజధాని అనడం ‘ధిక్కారమే’.. ముఖ్యమంత్రి జగన్పై సుప్రీంకు లేఖ
- AP High Court: రోజూ మిమ్మల్ని చూడ్డానికే చికాకేస్తోంది
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04/02/2023)