బ్రేకింగ్

హైదరాబాద్లో తొలిసారి అండర్ గ్రౌండ్ మెట్రో
[18:58]హైదరాబాద్: మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ మెట్రో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ. మెట్రో కారిడార్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా విమానాశ్రయం సమీపంలో 2.5కి.మీ. అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు చెప్పారు. మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Ram Charan: నాన్న మౌనం వీడితే ఏమవుతుందో తెలీదు: హీరో రామ్చరణ్
- Chandrababu: తారకరత్నకు ఐసీయూలో చికిత్స.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు
- Chiranjeevi: ఆ మార్క్ చేరుకోవడం ఆషామాషీ కాదు: చిరంజీవి
- విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న పురంధేశ్వరి, నందమూరి సుహాసిని
- Taraka Ratna: విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి: వైద్యులు
- Money Garland: వరుడు గుర్రమెక్కుతుండగా.. డబ్బుల దండతో పరార్!
- Samantha : మయోసైటిస్.. ఆ డైట్ పాటిస్తున్నా!
- Britain: లండన్ నగరంలో ఇంటి అద్దె.. నెలకు రూ.3 లక్షలట..!
- Crime News: పోలీసులుగా నటించి.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
- Income Tax: తల్లిదండ్రులకు చేసే ఏ ఖర్చులపై పన్ను ఆదా చేయొచ్చు?