బ్రేకింగ్
30 Nov 2022 | 06:51 IST
INDxNZ: చివరి పోరు.. టాస్ నెగ్గిన కివీస్
క్రైస్ట్చర్చ్: ఆఖరి పోరాటానికి టీమ్ఇండియా సిద్ధమైంది. చివరిదైన మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ను ఢీకొంటుంది. సిరీస్లో 0-1తో వెనుకబడ్డ భారత్.. ఫామ్లో ఉన్న కివీస్ను ఎలా నిలువరిస్తుందన్నది ఆసక్తికరం. ఈక్రమంలో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్కు బ్యాటింగ్ అప్పగించాడు. శిఖర్ ధావన్ మూడు మ్యాచుల్లోనూ టాస్ ఓడిపోవడం గమనార్హం. భారత్ జట్టు: ధావన్, శుభ్మన్, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, దీపక్ హుడా, సుందర్, దీపక్ చాహర్, అర్ష్దీప్, చాహల్, ఉమ్రాన్ మాలిక్.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- లక్ష్మి కొడుకు.. కలెక్టర్ అయ్యిండు!
- కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
- సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
- కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
- ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
- భార్యా.. తనా? తేల్చుకోలేకపోతున్నా!
- ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
- రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
- ‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల