బ్రేకింగ్
02 Dec 2022 | 09:42 IST
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు @ 9:39 AM
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:39 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 298.49 పాయింట్లు నష్టపోయి 62,985.70 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 87.70 పాయింట్ల నష్టంతో 18,724.80 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹81.12గా ఉంది. రిలయన్స్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉండగా.. టైటాన్, విప్రో, ఐటీసీ, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
- వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
- నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
- పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
- కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
- ప్చ్.. పంజాబ్
- స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
- ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
- అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’