బ్రేకింగ్

breaking
02 Dec 2022 | 09:42 IST

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు @ 9:39 AM

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:39 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 298.49 పాయింట్లు నష్టపోయి 62,985.70 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 87.70 పాయింట్ల నష్టంతో 18,724.80 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹81.12గా ఉంది. రిలయన్స్‌, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. టైటాన్‌, విప్రో, ఐటీసీ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని

తాజా వార్తలు