బ్రేకింగ్
02 Dec 2022 | 13:53 IST
ఆసీస్తో టీ20 సిరీస్కు ఆదోని అమ్మాయి
ఆదోని మార్కెట్: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణి భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. డిసెంబర్ 9 నుంచి 20 వరకు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆమె పాల్గొననుంది. ఈమేరకు బీసీసీఐ ట్వీట్ చేసిన భారత మహిళా క్రికెట్ జట్టు జాబితాలో అంజలి పేరు ఉంది. స్థానిక మిల్టన్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు ఆమె చదువుకుంది. అంజలి భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం పట్ల ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మీ పిల్లల్ని కేవీల్లో చేర్పిస్తారా? ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది..
- మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
- రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
- Vijaysai Reddy: ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఘోర అవమానం
- 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
- ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
- ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
- జగన్పై ఒంటరిగానే నా పోరాటం
- భారాసకు భారీ షాక్