బ్రేకింగ్
02 Dec 2022 | 17:19 IST
గనిలో ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి!
జగ్దల్పూర్: ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జగ్దల్పూర్లోని సున్నపురాయి గనిలో తవ్వకాలు జరుపుతుండగా పెళ్లలు పడి ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, యువకుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దర్ని సురక్షితంగా కాపాడారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కార్మికులను కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
- గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
- తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..