బ్రేకింగ్

breaking
03 Dec 2022 | 19:28 IST

FIR, ఫిర్యాదు ప్రతులు ఇవ్వండి: సీబీఐకి కవిత లేఖ

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, వీటిపై తాజాగా ఆమె సీబీఐకి లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్‌, సీబీఐకి కేంద్రం ఇచ్చిన ఫిర్యాదు ప్రతులు ఇవ్వాలని కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని తెలిపారు. పత్రాలు అందిన తర్వాత హైదరాబాద్‌లో విచారణ తేదీ ఖరారు చేయవచ్చునని లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని