బ్రేకింగ్
03 Dec 2022 | 19:28 IST
FIR, ఫిర్యాదు ప్రతులు ఇవ్వండి: సీబీఐకి కవిత లేఖ
హైదరాబాద్: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, వీటిపై తాజాగా ఆమె సీబీఐకి లేఖ రాశారు. ఎఫ్ఐఆర్, సీబీఐకి కేంద్రం ఇచ్చిన ఫిర్యాదు ప్రతులు ఇవ్వాలని కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని తెలిపారు. పత్రాలు అందిన తర్వాత హైదరాబాద్లో విచారణ తేదీ ఖరారు చేయవచ్చునని లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
- గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
- అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
- రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
- మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
- గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
- వైకాపా అభ్యర్థికి చేదు అనుభవం: ర్యాలీ ఆలస్యం.. మించిపోయిన నామినేషన్ సమయం!
- నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?